టెన్నీస్ లో భారత అగ్రశ్రేణఇ సింగిల్స్ ఆటగాడు ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్ పై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది చెన్నైలో ఓపెన్ ఎటిపి ఛాలెంజర్ టోర్నమెంట్ లో ఆయన పాల్గొంటున్నారు.ఈ టోర్నమెంటు ఈరోజు ప్రారంభం కనుంది. ప్రజ్ఞేష్ 102 ర్యాంక్ లో ఉన్నారు. ఈ టోర్నమెంటులో మరో ఇద్దరు భారతీయులు సాకేత్ మైనేని, శ శికుమార్ ముకుంద్ పాల్గొంటున్నారు.