మహారాష్ట్రలోని గడ్చిరోలి చిమూర్ లోక్సభ నియోజకవర్గంలోని నాుగు పోలింగ కేంద్రాల్లో ఈరోజు రీ పోలింగ్ జరుగుతోంది. April 15, 2019 Abhishek Top News మహారాష్ట్రలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీ పోలింగ్ జరుగుతోంది. రీ పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మూడు గంటల వరకూ కొనసాగుతుంది. వతాలి, గరడేవాడా, వాంగెటు గరడేవాడా లలోపోలింగ్ జరుగుతోంది.