భారత్ – ఆఫ్రికా రక్షణ మంత్రుల సదస్సు...

లక్నోలో జరిగిన ‘డిఫెన్సు ఎక్స్పో ఇండియా’ సందర్భంగా, భారత్ – ఆఫ్రికా రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరిగింది. భారత్, అఫ్రిక్ దేశాల రక్షణ  మంత్రుల మధ్య అధికారికంగా సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ సదస్సు...

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి శ్రీలంక ప్రధాన మంత్రి పర్యటన...

శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో భారత్ సందర్శించారు. భారత నాయకత్వంతో ఆయన చర్చలు జరిపారు. రాష్టప్రతి రామనాథ్ కోవింద్ తో రాజపక్స సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మ...

ఉత్ప‌త్తుల రంగంలో వృద్ధి

అంత‌ర్జాతీయంగా మాంద్యం ప‌రిస్థితులు నెల‌కొని దాని ప్ర‌భావంగా భార‌త ఆర్థిక వృద్ధి రేటు మంద‌గ‌మ‌నంలో వున్న ప్ర‌స్తుత త‌రుణంలో డిమాండ్ పెర‌గ‌టం మూలంగా ఈ జ‌న‌వ‌రిలో భార‌త ఉత్ప‌త్తుల రంగం పుంజుకోవ‌టం దేశ ...