భారత – అమెరికా ఆర్థిక..ద్రవ్య భాగస్వామ్య 7వ సమావేశం...

   ‘భారత్-అమెరికా ఆర్థిక.. ద్రవ్య భాగస్వామ్య’ 7వ సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యం. ఇందులో పాల్గొన్న భారత-అమెరికా ప్ర...

ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యానికి దూరంగా ఉన్న భారత్ : దేశ ప్రయోజనా...

జాతీయ ప్రయోజనాల పరిరక్షణ, ప్రోత్సాహాలకు, దేశాలు ఇతర దేశాలతో, ప్రాంతీయ సమూహాలతో సంబంధాలు ఏర్పరుచుకుంటాయి .ఏడు సంవత్సరాల క్రితం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య చర్చలు ఆరంభమైనప్పుడు తన లుక్ ఈస్ట్, ఆ తర...

ఆగ్నేయాసియాతో నిరంతరాయ భాగస్వామ్య నిర్మాణంలో భారత్....

భారత్ యాక్ట్ ఈస్ట్ విధానం, ఇండో పసిఫిక్ దృక్పధాల అభివృద్ధికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆసియాన్ సంబంధిత శిఖరాగ్ర సదస్సుల కోసం థాయ్ ల్యాండ్   సందర్శించారు. 16వ  భారత్ ఆసియాన్ సదస్సు,14 వ  ఈస్ట్ ఆసియ...

తాష్కెంట్ లో జరిగిన ప్రభుత్వాధినేతల షాంఘై సహకార సంస్థ మండలి సమావేశం...

ప్రభుత్వాధినేతల షాంఘై సహకార సంస్థ – ఎస్ సి ఓ 18 వ సమావేశం,  గత వారాంతంలో ఉజ్ బె కిస్తాన్ లోని తాష్కెంట్లో జరిగింది. యురేషియా కేంద్రీకృత ఈ సంస్థలో, భారత్ 2017 లో చేరింది. ఇది  భారత్ పాల్గొన్న మూ...

ఎప్పటిలాగే ఉన్న పాకిస్థాన్ లోని రాజకీయాలు...

కాశ్మీర్ సమస్య  అంతర్జాతీయ సమాజానికి ముగిసిన అధ్యాయమన్న వాస్తవాన్ని పాకిస్థాన్ అంగీకరించలేకపోతోంది .జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దయినప్పటి నుంచి ఆ అంశంపై అంతర్జాతీయ సమాజపు  దృష్టి పడేలా పాకిస్థాన్...

చాన్స్ లర్ మెర్కెల్ భారత్ పర్యటనతో సంబంధాల మెరుగుదల...

జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ అయిదవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అధ్యక్షత వహించారు .జర్మనీతో ఈ స్థాయి భేటీకి ఎంపిక చేసిన దేశాలలో భారతదేశం ఒకటి .ఇది ఆమె జరిపిన నాల్...

జమ్ము కాశ్మీర్, లడక్ లకు ఓ నూతన ఉషోదయం...

నిన్నటి వరకు మనకు తెలిసిన జమ్మూ కాశ్మీర్ ఉమ్మడి రాష్ట్రం, కొన్ని చరిత్రలో జరిగిన  అనుకోని సంఘటనల పరిణామంగా పేర్కొనవచ్చు .పద్దెనిమిది వందల నలభై అరులో, బ్రిటిష్ వారికి ,డోగ్రా పాలకుడు మహారాజా గులాబ్ సి...

దక్షిణ చైనా సముద్రం : ఒక శక్తివంతమైన క్రొత్త ఫ్లాష్ పాయింట్...

చైనా, దక్షిణ సముద్రంలో రెడ్ లైన్ దాటిందని, వియత్నాం ప్రత్యేక ఆర్థిక జోన్ ని ఆక్రమించి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపణ ఉంది.  చైనా సర్వే  ఓడ, వియత్నాంకు అరవై నాటికల్ మైళ్ల దూరంలో ఉందని ఆరోపణ...

లావాదేవీల స్థాయిని అధిగమించిన న్యూఢిల్లీ రియాద్ సంబంధాలు...

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో జరిపిన సౌదీ అరేబియా పర్యటన, రియాద్ పై, ఆ దేశ సమర్థవంతమైన ప్రయోజనాలపై, భారత విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రస్ఫుటంగా తెలియజేస్తోంది .సాంప్రదాయంగా ఈ సంబంధాలు...

బాగ్దాదీ అంతం అరబ్ ప్రపంచం లో నూతన శకానికి దారి చూపుతుందా? ...

స్వయం ప్రకటిత ఐసిస్ ఖలీఫా, అబు బకర్ అల్ బాగ్దాది మరణవార్త ఇరాక్ లోని మోసుల్ వీధుల్లో హర్షతిరేకాల్ని రేకెత్తించింది.  2014 లో ఈ చోటనే ఆ క్రూరుడు ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ‘స్థాపనను...