‘బ్లూ డాట్’తో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొత్త అవకాశాలు...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిన ప్రధానాంశాల్లో ‘‘బ్లూ డాట్’’...

అమెరికా-ఆఫ్ఘన్ శాంతి ఒప్పందం: సమ్మోదమా… సందేహమా?...

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో శాంతి-సుస్థిరతలు లక్ష్యంగా అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు పూర్తయిన రెండు రోజులకే తాలిబన్లు మాటమార్చారు. ఆ మేరకు ఆఫ్ఘన్ జాతీయ భద్రత-రక్షణ దళాలపై తమ సైనిక కార్యకలాపాలను ...

పటిష్టమవుతున్న భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక బంధం...

భారత-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక బంధం మరింత పటిష్టమవుతోంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా ఇటీవలి ఢాకా సందర్శన ఇందుకు అద్దం పట్టింది. ముఖ్యంగా బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా నాయకత్వంలోని ...

మ‌య‌న్మార్‌తో మ‌రింత ముందుకు భార‌త్ దౌత్య సంబంధాలు...

మయన్మార్ గణతంత్ర సమాఖ్య అధ్యక్షుడు ‘వూ విన్ మింట్’ భారత పర్యటనకు వచ్చారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం అనంతరం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ఆ...

విశ్వ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ కోరల్లో ప్ర‌పంచం...

మాన‌వుల‌లో మునుపెన్న‌డూ కానరాని కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ నేడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. దీంతో ప్రస్తుతం 81వేల మందికిపైగా శ్వాస‌కోశ సంబంధిత ‘కోవిడ్-19’ వ్యాధిని క‌లుగ‌జేసే ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇ...

భార‌త‌-న్యూజిలాండ్ సంబంధాలు: ఇండో-ప‌సిఫిక్ ప్రాంతీయ ఏకీక‌ర‌ణ‌కు ప్రోత్...

భార‌త‌-న్యూజిలాండ్ స్నేహ‌సంబంధాల విష‌యంలో 2020 సంవ‌త్స‌రం ఆశావహంగా మొద‌లైంది. ముఖ్యంగా న్యూజిలాండ్ వ‌ల‌స వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఇయాన్ లీస్‌-గాలోవే గ‌త‌నెల ముంబై సంద‌ర్శించి వెళ్లాక ఈ అంశం ప్ర‌స్ఫుట‌మ...

పశ్చిమాసియా నాలుగో మహాసభ

భార‌త ప్రధాన మేధోమథన నిలయమైన “మనోహర్‌ పరికర్‌ రక్షణాధ్యయన-విశ్లేషణ సంస్థ” న్యూఢిల్లీలో ‘పశ్చిమాసియా నాలుగో మహాసభ’ను నిర్వహించింది. “పశ్చిమాసియాలో పదేళ్ల రాజకీయ-ఆర్థిక పరివర్తన: సవాళ్లు… పాఠాలు&...

భారత-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం...

 భార‌త్‌-అమెరికాల స‌మ‌గ్ర అంత‌ర్జాతీయ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం బ‌లోపేతానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌తిన‌బూనారు. సార్వ‌భౌమ‌, స‌చేత‌న ప్ర‌జాస్వామ్య దేశాల ...

అమెరికా అధ్యక్షుడి పర్యటనతో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊపు...

భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 36 గంటల అధికార పర్యటన ఆడంబరంగానేగాక అర్థవంతంగానూ సాగింది. భారత సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షులలో ఆయన ఏడో వారు కాగా; రెండు దశాబ్దాల వ్యవధిలో నలుగురు ...