అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్లో పాదం మోపడంద్వారా తన తొలి భారత పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలికారు. దేశాధినేతలిద్దర...
ఇరాన్ను ‘నిషేధిత జాబితా’లో కొనసాగించాలని అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ- FATF గత శుక్రవారం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ను మాత్రం ‘నిఘా జాబితా’లోనే ఉంచింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి నిధుల నిర...
అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ సంస్థ-FATF సర్వసభ్య సమావేశం గత ఆదివారం పారిస్లో జరిగింది. ప్రపంచంలోని 205 దేశాలనుంచి 800 మందికిపైగా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా FATF నిఘా జాబితానుంచి పాక...
ఆఫ్ఘనిస్థాన్లో 2019 సెప్టెంబరు 28న హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు 5 నెలల తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18న వెల్లడయ్యాయి. ఆ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ విజేతగా నిలిచారు. కానీ,...
మ్యూనిక్ భద్రతా సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డా. యస్.జయశంకర్ జర్మనీ ని సందర్శించారు.ఈ పర్యటన సందర్భంగా ఆయన Oman, Spain, Kuwait, Armenia, Saudi Arabia, Australia ల విదేశాంగ మంత...
టర్కీఅధ్యక్షుడు Recep Tayyip Erdogan ఇటీవల జరిపిన పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కాశ్మీర్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తబరిచారు.ఇటీవల తీసుకున్న చర్యల దరిమిలా అక్కడి పరిస్థితి సంక్షోభకరంగా మారింది అన్నారు. క...
యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల మండలితో చర్చలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రసెల్స్ సందర్శించారు. యూరోపియన్ యూనియన్ high representative/ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధాన వైస్...
జర్మనీ మ్యూనిచ్ లో గత వారం యాభై ఆరవ మ్యూనిచ్ భద్రతా సమావేశం జరిగింది .పశ్చిమ దేశాలలో విలువల, వ్యూహాత్మక ధోరణుల్లో విభేదాలు, అనిశ్చితుల వలన ఉద్భవించిన పాశ్చాత్య రాహిత్యం అనే భావన పై ఈ సమావేశం దృష్టి...
పోర్చుగీసు అధ్యక్షడు మార్సెలో రెబెలో డే సౌసా భారత దేశంలో పర్యటించారు. విజయవంతమైన ఈ పర్యటనలో ప్రత్యేకంగా పేర్కొనవలసిన విషయం, విశేషం, ఉభయ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు.ఈ పర్యటనలో అనేక విషయాలకు సంబంధించి...
రచన:వీ. మోహన్ రావు, జర్నలిస్ట్ విదేశీ పెట్టుబడిదారులు, భారత ఆర్థిక వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ 2020-21పై పార్లమెంట్’లో జరిగిన చ...