అభివృద్ధి భాగస్వామ్యాన్ని సంఘటితం చేసుకుంటున్న భారత్, కిర్గిజిస్తాన్‌ల...

కిర్గిజ్ రిపబ్లిక్ విదేశాంగమంత్రి చింగిజ్ అజమాటోవిచ్ అదర్‌బెకోవ్ తొలిసారి భారత్‌లో అధికారిక పర్యటన చేశారు. భారత్ కిర్గిజిస్తాన్‌ల మధ్య నూతన ద్వైపాక్షిక సంబంధాల పెంపుదలను సంఘటితం చేసేందుకు ఆయన భారత్‌ల...

ఐఎన్ఎఫ్ సంధిపై రష్యా, అమెరికాల మధ్య ఘర్షణ...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత ఏడాది అక్టోబర్‌లో ‘ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సు ట్రియటీ‘ (ఐఎన్ఎఫ్ ట్రియటీ) నుంచి వాషింగ్టన్ విరమించుకుంటున్నట్టు  ప్రకటించారు. ఈ సంధిపై 1987లో అప్పటి అమెరికా అధ్...

సార్వత్రిక మౌలిక ఆదాయం: భారత ప్రయోగం...

  రానున్న సంవత్సరాల్లో భారత్ సార్వత్రిక మౌలిక ఆదాయం (యుబిఐ) తేవడం ద్వారా ఆర్థిక ప్రయోగాలకు ప్రయోగశాల కానుంది. మరోవిధంగా చెప్పాలంటే వివిధ రకాల ప్రయోజనాలు కొన్ని వర్గాల వారికి లేదా  మొత్తం పౌరులకు...

‘బిబిఐఎన్’ ఉపప్రాంతాల సహకార సామర్థ్యం...

ఎన్నోదేశాలకు నేడు ఆర్థిక సమైక్యత ప్రాధాన్యతా అంశమైంది. అలాగే ప్రాంతీయ సహకారానికి శ్రీకారం చుట్టే సామర్థ్య వాహకం అయింది.  అలా ఒక ప్రాంతంలోని దేశాలన్నింటినీ ఒకే వేదిక మీదకు తెస్తోంది. దక్షిణ ఆసియాలో  అ...

వెనుజులాలో ముదిరిన సంక్షోభం...

  రచన: డా. ఆశ్ నరేన్ రాయ్, డైరక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్‌ సైన్సెస్, ఢిల్లీ గత కొంత కాలంగా వెనుజులా రాజకీయ అశాంతిలో మగ్గుతోంది. హింస, తీవ్ర ద్రవ్యల్బణ పరిస్థితులు, ఆహారం, ముందుల లోటు వంటి సమస...

దక్షిణాఫ్రికాతో బంధాలను బలోపేతం చేసుకుంటున్న భారత్...

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానంపై దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా భారతదేశాన్ని సందర్శించారు. ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవం నాడు ముఖ్య అతిథిగా రామఫోసాను భారత ప్రభుత్వం గౌరవించింది. ప్రెసిడ...

వైభవోపేతమైన భారత గణతంత్ర పయనం...

భారతదేశం 70వ గణతంత్రదినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇందుకు జరిగిన ప్రయత్నాలు, కష్టాలు, పొందిన ఉల్లాసాలను స్వయంగా అంతర్మధనం చేసుకోవాల్సిన సమయం ఇది. మహాత్మాగాంధీ అద్భుతమైన నాయకత్వం కింద సుదీర్ఘమైన, తీవ్రమ...

విజయవంతంగా భారత అంతరిక్ష ప్రయోగాల కొనసాగింపు...

భారత అంతరిక్ష ప్రయోగాలు విజవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవలి మైక్రోశాట్ ఆర్, కలామ్‌శాట్‌ల ప్రయోగాలు కూడా ఇందులో ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ‘పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్’ (పిఎస్ఎల్‌వ...

భారత అభివృద్ధి కథ ముందుకు కొనసాగడానికి.....

భారత తలసరి జాతీయోత్పత్తి పెరుగుదల 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం ఉంటుందని అంచనావేస్తున్నారు. అది 2019-20 సంవత్సరానికి 7.5 శాతం పెరగగలదని ఇటీవలి ఐఎంఎఫ్ ‘వరల్డ్ ఎకానమీ అవుట్‌లుక్’ నివేదికలో ప్రస్తా...

15వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్‌...

15వ ప్ర‌వాసీ భార‌తీయ దినోత్స‌వం వార‌ణాసిలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. మారిష‌స్ ప్ర‌ధాన మంత్రి ప్ర‌వింద్ జుగ్నౌత్ ఈ ఏడాది స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న స‌ద‌స్సులో కీల‌కోప‌న్యాసం చేశారు. ప్...