పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం 2008 ముంబై బాంబు దాడుల సూత్రం దారుడు, పాకిస్థాన్ స్థావరంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న జమాత్ – ఉద్ – దవా ,లష్కర్ –ఈ- తాయబ్ అధ్యక్షుడు, హాఫిజ్ సయీద్...
సోషలిస్ట్ రిపబ్లిక్ అఫ్ వియత్నాం ఉపరాష్ట్రపతి డాంగ్ థాయ్ న్గోక్ థిన్హ, ఇటీవల భారత దేశంలో పర్యటించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రతినిధి స్థాయిలో అధికారిక చర్చలు జరిపారు. తూర్పు దేశాల దౌత్...
ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి, అమెరికా అధ్యక్షుడు ఏ దేశంలో పర్యటించినా,ఆ పర్యటనను తక్కువగా అంచనావేయడం కుదరదు.అమెరికా అగ్రరాజ్యం కావం ఒక్కటే అందుకు కారణం కాదు. సంక్లిస్ట ప్రపంచ రాజాకీయ ఆర్థ...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి – ఎన్డీఎ – ప్రభుత్వ విదేశాంగ విధానంలో , వైబర్హుడ్ ఫస్ట్, పొరుగువారికి ప్రధమ ప్రాధాన్యత, విధానం ఒక ప్రధాన అంగంగా నిలిచింది. ప్రధానమ...
లక్నోలో జరిగిన ‘డిఫెన్సు ఎక్స్పో ఇండియా’ సందర్భంగా, భారత్ – ఆఫ్రికా రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరిగింది. భారత్, అఫ్రిక్ దేశాల రక్షణ మంత్రుల మధ్య అధికారికంగా సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడంతో ఈ సదస్సు...
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో భారత్ సందర్శించారు. భారత నాయకత్వంతో ఆయన చర్చలు జరిపారు. రాష్టప్రతి రామనాథ్ కోవింద్ తో రాజపక్స సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మ...
కేంద్ర బడ్జెట్ పై చర్చ ముగియడంతో భారత పార్లమెంటులోని ఉభయ సభలు ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాయి. పౌరసత్వ సవరణ చట్టాని కి వ్యతిరేకంగా పలు రాజకీయ పక్షాల అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న పార్ల...
అమెరికా అధ్యక్ష పదవికి తమ తమ పార్టీల అభ్యర్థులుగా నామినేట్ అయ్యేందుకు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ప్రారంభించడంతో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ దాదాపు ఏడాది పాటు కొనసాగుతుంది. అమ...
శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా తాలిబన్ లు తాత్కాలిక కాల్పుల విరమణ కోసం వేరు వేరు కాల వ్యవధులను నిర్దేశించుకోవడంలో ఆఫ్గాన్ శాంతి ప్రక్రియ అత్యంత క్లిష్టమైన దశకు చేరుకుంది. తాలిబన్లతో చర్చ...
అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు నెలకొని దాని ప్రభావంగా భారత ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలో వున్న ప్రస్తుత తరుణంలో డిమాండ్ పెరగటం మూలంగా ఈ జనవరిలో భారత ఉత్పత్తుల రంగం పుంజుకోవటం దేశ ...