తుర్క్ మెనిస్థాన్ – భార‌త్ ల మ‌ధ్య మెరుగ‌వుతున్న సంబంధాలు...

తుర్కు మెనిస్థాన్ మంత్రి వ‌ర్గ డిప్యూటీ చైర్మ‌న్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి ర‌షీద్ మెరిదోవ్ లు భార‌త్ లో స్వ‌ల్ప విడిది చేసి మ‌న విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ జై శంక‌ర్ తో చ‌ర్చలు జ‌రిపారు. ద్వైపాక్షిక‌, ప్ర...

బ్రెక్సిట్‌, యూరోపియ‌న్ యూనియ‌న్ భార‌త్ పై దాని ప్ర‌భావం...

ఐరోపా యూనియ‌న్ నుంచి విడివ‌డ‌డానికి బ్రిట‌న్ – బ్రెక్సిట్ పై 2016 రిఫ‌రెండంను అంగీక‌రించిన త‌రువాత‌, జ‌న‌వ‌రి 31, 2020 నుంచి యుకె-ఐరోపా యూనియ‌న్ ల మ‌ధ్య వున్న 47 ఏళ్ళ సంబంధం ముగుస్తుంది. బ్రిట‌...

భార‌త్ ను 5 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార్చేందుకు NIP ప్రాజెక్టు...

102 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల నేష‌న‌ల్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ పైప్ లైన్ – NIP ని ఆవిష్క‌రించ‌టం ద్వారా వ‌చ్చే ఐదేళ్ళ‌లో దేశంలోని సామాజిక ఆర్థిక ప‌రిస్థితుల్లో పెనుమార్పులు తీసుకురావాల‌న్న‌ది ప్ర‌భుత్వ...

వృద్ధిపై కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌త్యేక దృష్టి...

భ‌విష్య‌త్ అంచ‌నాల ల‌క్ష్యంతో మంద‌గించిన భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేందుకు 2020-21 కేంద్ర బ‌డ్జెట్ కొన్ని కీల‌క ప్ర‌తిపాద‌న‌లు చేసింది. ప్ర‌జ‌ల జేబుల్లో మ‌రింత డ‌బ్బు వుండేట్లుగా, రైతుల ఆదా...

ఆర్థిక సర్వే – 2020-02-01

2020-21 బడ్జెట్ పార్లమెంట్ సంయుక్త సమావేశాలు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి.  ఆ తరువాత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర...

ట్రంప్ రెండు దేశాల ప్రణాళిక...

మెడ మీద అధికార కత్తి వేళ్ళాడుతున్న నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నేతన్యాహూ, ఇజ్రాయిల్, పాలెస్తేనియా ఘర్షణలకు స్వస్తి పలికే శాంతి ఒప్పందం పై చర్చించేందు...

పొరుగు దేశానికి ప్రధమ ప్రాధాన్యత విధానం: ప్రాంతీయ అవగాహనలు ...

డిల్లీలోని భారత ప్రధాన మేథోమథన కేంద్రం,ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ (IDSA), ఇటీవల,“భారత పొరుగు దేశానికి ప్రధమ ప్రాధాన్యత: ప్రాంతీయ అవగాహనలు” అనే అంశంపై 12వ దక్షిణ ఆసియా సదస్సును ...

ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలు – ప్రగతి బాటలో భారత ఆర్థిక వ్యవస్థ...

భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది.  ఓ వంక దేశీయంగా వాణిజ్యం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మిస్తూ, మరోవంక విదేశాలతో బలమైన సంబంధాలను ఏ...

అంకుర పరిశ్రమలు అద్భుత విజయాలు...

భారత దేశం 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో స్టార్టప్ ఇండియా… అంకుర భారత్’ ప్రతిష్టాత్మక స్థానంలో నిలిచింది. స్టార్టప్ ఇండియా స్వల్పకాలంలోనే మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించ...

ఇమ్రాన్ ఖాన్ దావోస్ పర్యటన వైఫల్యం...

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఇటీవల దావోస్’లో జరిగిన ప్రపంచ ఆర్థిక మండలి 2020 సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్విస్ స్కి – రిసార్ట్’లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్’తో సమావేశమయ్యా...