నాలుగోద‌శ‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను ప్ర‌చారం జోరుగా సాగుతోంది....

లోక్సభ నాలుగో దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ ద‌శ‌లో 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వ‌హిస్తారు. పార్టీల నాయ‌కులు తమ అభ్యర్థుల గెలుపు కోసం పలు ప్రాంతాల్లో నిర్విరామంగా...

ర‌ష్యా దేశాధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్త‌ర కొరియా నాయ‌కుడు కిమ్ జ...

ఉత్తర  కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్, రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య ఈరోజు వ్లాదీవోస్తోక్ నగరంలో మొదటి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. కొరియా పరమాణు సమస్యపై ఇరువురు నేతలు చర్చిస్తారని రష్య...

దోహాలో జ‌రుగుతున్న ఆసియన్ అథ్లెటిక్స్‌లో చివ‌రి రోజు ఇండియా నాలుగు బంగ...

దోహ‌లో  ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్స్ చివ‌రి రోజున భార‌త ఒక వ్వ‌ర్ణ ప‌త‌కంతో స‌హా నాలుగు ప‌త‌కాల‌ను సాధించింది. 2017లో తానుగెలుచుకున్న మ‌హిళ‌ల 1500 మీట‌ర్ల ప‌రుగుపందెం స్వ‌ర్ణ పత‌కాన్ని  చిత్రా ...

బెంగ‌ళూరులో జ‌రిగిన ఐ.పి.ఎల్‌. క్రికెట్లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు...

ఐపీఎల్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో భాగంగా నిన్న రాత్రి బెంగళూరులో ‘‘కింగ్స్ ఎలెవ‌న్- పంజాబ్’’ జ‌ట్టుతో మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌- బెంగ‌ళూరు జ‌ట్టు 17 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది.   ఇప్పటివరకూ ఏడు ఓట...

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. 6వ విడ‌త ఎన్నిక‌ల కు ...

నాల్గవ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం  ముమ్మరంగా సాగుతోంది.  తొమ్మిది రాష్ట్రాల్లో   71  లోక్ సభ నియోజకవర్గాల్లో సోమవారం ఎన్నిక పోలింగ్ జరగనుంది.  ప్రదాన రాజకీయ పార్టీల అగ్రనాయకులు   తమ అభ్...

వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరారు....

వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్ ఈరోజు కాంగ్రేస్ పార్టీలో చేరారు. కొత్త ఢిల్లీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ స‌మక్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి బిజెపి ఆయ‌న‌కు టిక...

లిబ్యా వ‌దిలిపెట్టే బార‌తీయుల‌కు స‌హాయ‌ప‌డేందుకు 17 మంది కో-ఆర్డినేట‌ర...

లిబియా నుంచి భారతీయుల తరలింపులో సహాయ పడేందుకు 17 మంది సమన్వయ కర్తలను నియమించినట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అక్కడి నుంచి స్వదేశాలకు రావాలనుకుంటున్న వారందరికీ సహాయం చే...

నిన్న 3వ విడత లోక్ సభ ఎన్నికలు జరిగిన 116 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ...

నిన్న జరిగిన 3వ విడత లోక్ సభ ఎన్నికలలో 66 శాతం పోలింగ్ నమోదైంది. కొత్త ధిల్లీలో నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం సీనియర్ ఉప కమిషనర్ ఉమేష్ సిన్హా, చిన్న చిన్న సంఘటనలు మినహా 116 నియోజకవ...

రాఫెల్ కేసులో తమ తీర్పుపై వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు...

రాఫేల్ కేసులో తమ తీర్పును ప్రధాని నరేంద్ర మోదీకి ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేయడంద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‘గాంధీకి సుప్రీం కోర్టు నిన్న నోటీసు జారీచేసింది. ఆయన చేస...